⚠️ టీటీడీ ముఖ్యమైన నిర్ణయాలు
👉 ఇక నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకి అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాల్లో మధ్యాహ్నం 2 తర్వాత అనుమతి ఇవ్వరు.
👉 తిరుమల నడక దారిలో 15 ఏళ్ల లోపు పిల్లలు కలిగిన తల్లితండ్రులు కి ఉదయం 5 నుంచి మద్యాహ్నం 2 లోపు మాత్రమే అనుమతి
👉 రెండు ఘాట్ రోడ్లలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు.
👉 టీటీడీ అధికారులు తిరిగి నిర్ణయం తీసుకునే వరకం ఈ రెండు నిర్ణయాలు అమల్లో ఉంటాయి.
0 Comments
Hello buddy if you have any doubts feel free to comment