Header Ads Widget

టీటీడీ ముఖ్యమైన నిర్ణయాలు

 ⚠️ టీటీడీ ముఖ్యమైన నిర్ణయాలు 


👉 ఇక నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకి అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాల్లో మధ్యాహ్నం 2 తర్వాత అనుమతి ఇవ్వరు.


👉 తిరుమల నడక దారిలో 15 ఏళ్ల లోపు పిల్లలు కలిగిన తల్లితండ్రులు కి ఉదయం 5 నుంచి మద్యాహ్నం 2 లోపు మాత్రమే అనుమతి 


👉 రెండు ఘాట్ రోడ్లలో   ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు. 


👉 టీటీడీ అధికారులు తిరిగి నిర్ణయం తీసుకునే వరకం ఈ రెండు నిర్ణయాలు అమల్లో ఉంటాయి.

Post a Comment

0 Comments