శుక్రవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లోకి దూసుకెళ్లింది. ఈ క్వార్టర్ ఫైనల్ పోరులో సింధు 21-13, 22-20తో వరుసగా రెండు గేమ్లు గెలిచి యమగూచిని మట్టికరిపించింది.
తొలి గేమ్లో యమగూచిని బలమైన స్మాష్లు, తెలివైన ప్లేసింగ్లతో బెంబేలెత్తించిన సింధుకు రెండో గేమ్లో కాస్తంత ప్రతిఘటన ఎదురైంది. అయితే, అద్భుత ఆటతీరుతో పుంజుకున్న సింధు తన ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా గేమ్ను, తద్వారా మ్యాచ్ను కైవసం చేసుకుంది. ఇక సెమీఫైనల్లో గెలిస్తే సింధుకు పతకం ఖాయమని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.
1 Comments
Good information
ReplyDeleteHello buddy if you have any doubts feel free to comment